Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Nellor: రోడ్డు ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడడమే ప్రధాన లక్ష్యం .... నెల్లూరు జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్ల

    2 months ago

    జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్ల అధికారులు సూచించారు. కలెక్టరేట్‌లో జరిగిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో ఆయన, ఎస్పీ అజిత వేజండ్లతో కలిసి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, రేడియం పెయింటింగ్, సైనేజ్ బోర్డులు, సోలార్ బ్లింకింగ్ లైట్లు ఏర్పాటు చేయాలని ఎన్‌హెచ్‌ అధికారులను ఆదేశించారు.

    నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ల వద్ద బస్సుల అసమంజసపు నిలుపును నియంత్రించాలని, ప్రధాన కూడళ్లలో రోడ్డు మార్జిన్ ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్ సాఫీగా ఉండేలా చూడాలని మున్సిపల్‌, ట్రాఫిక్‌ శాఖలను సూచించారు. కందుకూరు, ఆత్మకూరు డివిజన్లలో జరుగుతున్న ప్రమాదాలపై సమీక్షిస్తూ అత్యవసర నివారణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు.

    Click here to Read More
    Previous Article
    Telanganga: ఈ వారంలో షెడ్యూల్ విడుదల; సర్పంచ్ ఎన్నికల తేదీలు ఎప్పుడు?
    Next Article
    PM Modi : బిహార్‌లో ఎన్డీయే విజయోత్సాహం మధ్య ప్రధాని మోదీ ‘గంచా మూమెంట్’తో సోషల్ మీడియాలో వైరల్

    Related ఆంధ్రప్రదేశ్ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment